ఎదురెదురుగా ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు..
ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులుఢీ.. పది మందికి గాయాలు...
చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు రహదారిలో గూడూరుపల్లి మలుపు వద్ద మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి...
ఈ ఘోర ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు...
ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి..
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది...
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
జాతీయం

Comments